జై తెలంగాణకు ఫుల్ స్టాప్! కేసీఆర్ నోటా వినిపించని పదం

by Disha Web Desk 4 |
జై తెలంగాణకు ఫుల్ స్టాప్! కేసీఆర్ నోటా వినిపించని పదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన జై తెలంగాణ నినాదానికి గులాబీ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక నుంచి ఆ స్లోగన్ అవరసం లేదని పార్టీ లీడర్లు భావిస్తున్నారు. ఎందుకంటే తమ నినాదం జై భారత్ మాత్రమే అని అంటున్నారు. ఖమ్మం బహిరంగ సభలో కేసీఆర్ నోటా జై తెలంగాణ నినాదం రాలేదు.

కేవలం జై భారత్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. భవిష్యత్‌లో ప్రతి బీఆర్ఎస్ మీటింగ్‌లోనూ కేసీఆర్ జై భారత్ అని మాత్రమే అంటారనే చర్చ కు దారితీసింది. అయితే తెలంగాణలో నిర్వహించే పార్టీ సమావేశాల్లో జై తెలంగాణ, జై భారత్ రెండు స్లోగన్లు ఉంటాయని ఓ సీనియర్ లీడర్ పేర్కొన్నారు.

Also Read....

బీజేపీపై వ్యతిరేకతే కామన్ ఎజెండా.. సభలో కాంగ్రెస్‌ ఊసెత్తని నేతలు..!



Next Story

Most Viewed